Ys Sharmila Andhra Politics.. వైఎస్ షర్మిల రాజకీయం తెలంగాణలో ముగిసింది. ఇప్పుడామె రాజకీయం, ఆంధ్ర ప్రదేశ్లో మొదలైంది.! కాదు కాదు, మళ్ళీ మొదలైంది.! మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ …
Congress Party
-
-
Revanth Reddy Congress CM.. రేవంత్ రెడ్డి అను నేను.. అని డిసెంబర్ 7న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ …
-
Ys Sharmila Rajiv Gandhi.. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు.! ఎప్పుడు.? ఎక్కడ.? తాజాగానే.. అది కూడా ఢిల్లీలోనే.! ఈ విషయాన్ని వైఎస్ షర్మిల (YSR Telangana Party Chief …
-
Rahul Gandhi MP Congress లోక్ సభ సభ్యుడి మీద అనర్హత వేటు పడటమంటే చిన్న విషయం కాదు.! హత్యలు చేసి, దోపిడీలకు పాల్పడి, మహిళలపైనా అఘాయిత్యాలు చేసేవారిని చట్ట సభలకు రాజకీయ పార్టీలు పంపుతున్న రోజులివి.! చిత్రమేంటంటే, ఆయా కేసులు …
-
Rahul Gandhi Disqualified.. డెమోక్రసీ.. ప్రజాస్వామ్యం.. రాజ్యాంగం.! వీటి గురించి తరచూ పెద్దయెత్తున చర్చ జరుగుతుటుంది మన దేశంలో. జరగాలి కూడా.! అందరూ గట్టిగా మాట్లాడేవాళ్ళే.! కానీ, డెమోక్రసీకి విలువిచ్చేవారెవరు.? రాజ్యాంగానికి లోబడి వ్యవహరించేదెవరు.? వాక్ స్వాతంత్ర్యపు హక్కు వుందంటాడు.. బూతులు …
-
Nagma Actress Congress Party.. కొనుక్కుంటే రాజ్యసభ సీట్లు వస్తాయ్.. అని రాజకీయాల్లో ఓ బలమైన వాదన వుంది. పలు సందర్భాల్లో ఆయా పార్టీలు ఖరారు చేసే రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్ చూస్తే, అందులో అపర కుబేరులు కనిపిస్తారు మరి.! పోటీ …
-
భారత క్రికెట్ గురించి చర్చించుకోవాలంటే, ఖచ్చితంగా నవజ్యోత్ సింగ్ సిద్దూ గురించి మాట్లాడుకుని తీరాల్సిందే. డైనమిక్ బ్యాట్స్మెన్గా ఇండియన్ క్రికెట్లో ఎప్పటికీ సిద్దూ పేరు (Navjot Singh Sidhu Political Innings) మార్మోగిపోతుంది. మైదానంలో సిద్దూ ఎలాగైతే బ్యాటింగ్ చేసేవాడో, రాజకీయాల్లోనూ …
-
భారతదేశ రాజకీయాల్లో ‘ట్రబుల్ షూటర్’ అంటే కేవలం ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) మాత్రమే. రెండు సార్లు ప్రధాన మంత్రి పదవికి దగ్గరగా వెళ్ళినా ఆ పదవి ఆయనకు అందని ద్రాక్షే అయ్యింది. అయితేనేం, దేశ ప్రధమ పౌరుడిగా పనిచేసే అద్భుత …
-
బానిస సంకెళ్ళను తెంచుకుని, తెల్ల దొరల నుంచి భారతావని ‘స్వేచ్ఛా’ గీతిక పాడుకుంటోంది. కానీ, ఏం లాభం.? దేశంలో అనేక సంస్థానాలు.. ఆ సంస్థానాధీశులు ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్న రోజులవి. సరిగ్గా ఆ సమయంలోనే ఉక్కు మనిషి, ఉక్కు …