Jagan Sajjala Backstabs Vizag.. వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’ అనే గుర్తింపు తెచ్చుకున్నారు వైసీపీ ముఖ్య నేత, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఆ సజ్జల కారణంగానే వైసీపీ సర్వనాశనమైపోయిందంటూ, వైసీపీలో ఒకప్పుడు కీలక నేతగా …
Amaravati
-
-
NewsPoliticsTrending
నిస్సిగ్గు రాజకీయం: విగ్రహాలు పెడితే.. ఓట్లు పడతాయా.?
by hellomudraby hellomudraNTR Statue In Amaravati.. మహనీయుల విగ్రహాల వెనుక రాజకీయ కోణమేంటి.? విగ్రహాలు పెడితే, ఓట్లు పడతాయా.? అసలెందుకు విగ్రహాలు పెట్టాలి.? నిత్యం వార్తల్లో చూస్తుంటాం.. ఫలానా ప్రముఖుడి విగ్రహానికి చెప్పుల దండ.. ఫలానా ప్రముఖుడి విగ్రహ ధ్వంసం.. అంటూ.! విగ్రహాలెందుకు.? …
-
Capital Amaravati Re Launch.. పునఃప్రారంభం అనాలా.? పునర్నిర్మాణం అనాలా.? ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో.. ఇంకోసారి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ‘కార్యక్రమం’ ప్రారంభం కాబోతోంది. గతంలో చెంబుడు నీళ్ళు, గుప్పెడు మట్టి.. ఇవే తీసుకొచ్చారు ప్రధాని …
-
Where Is Ap Capital.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుందా.? లేదా.? వుంటే, ఎక్కడ.? లేకపోతే, ఎందుకు లేదు.? గతంలో, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గుర్తించింది. అప్పటి పాలక పక్షం, ప్రతిపక్షం సంపూర్ణంగా …
-
Ys Jagan Vizag Kapuram ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖలో ‘కాపురం’ పెడతానని అంటున్నారు.! ట్రెండ్ మారింది.! కొత్తగా పెళ్ళయ్యాక ఎవరైనా ఎక్కడైనా కాపురం పెట్టాలని అనుకోవచ్చు. ఆ కొత్త కాపురం కథ కాదిక్కడ.! ఇది వేరే.! …
-
Andhra Pradesh Capital Politics.. రాష్ట్రానికి రాజధాని వుండాలి.. వుండి తీరాలి.! అది అమరావతి అవుతుందా.? విశాఖపట్నం అవుతుందా.? కర్నూలు అవుతుందా.? మరొకటి అవుతుందా.? అన్నది వేరే చర్చ. అసలంటూ రాజధాని లేని రాష్ట్రమేంటి.? ఎందుకీ దుస్థితి.? దేశంలో ఏ రాష్ట్రానికీ …
-
Amaravati Vs Visakhapatnam.. ఇంకోసారి ‘విశాఖ రాజధాని’ అంశంపై మీడియా, రాజకీయ వర్గాల్లోనూ.. జన బాహుళ్యంలోనూ చర్చ జోరుగా సాగుతోంది. తప్పొప్పుల పంచాయితీ కూడా నడుస్తోంది. అసలు విశాఖపట్నం అనే నగరానికి వున్న ప్రత్యేకతలేంటి.? రాజధానిగా విశాఖ అర్హతలేంటి.? అమరావతి అనే …
-
Andhra Pradesh Capital Amaravati.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికీ, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ మధ్యన రాష్ట్ర రాజధాని అమరావతి నలిగిపోతోందనే చర్చ సాధారణ ప్రజానీకంలో నడుస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత, …
-
Andhra Pradesh Capital – భారతదేశానికి ఒకే ఒక్క రాజధాని. అలాంటప్పుడు, భారతదేశంలోని ఓ రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకు.? చాలామందిలో సహజంగానే తలెత్తే ప్రశ్న ఇది. కానీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైద్రాబాద్కే పరిమితం కావడంతో, ఆ …
