ఓ వైపు జనం ప్రాణాలు కోల్పోతున్నారు కరోనా వైరస్.. దాంతోపాటు వెలుగు చూస్తోన్న రంగు రంగుల ఫంగస్సుల కారణంగా. మొదట బ్లాక్ ఫంగస్ అన్నారు.. ఆ తర్వాత వైట్ ఫంగస్ అన్నారు.. ఇంతలోనే ఓ రాజకీయ ఫంగస్ తెరపైకొచ్చింది. దాని పేరు …
TDP
-
-
విడిపోతే బాగుంటాం.. రాష్ట్రాలుగా విడిపోయినా, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి వుందాం.. అన్నది తెలంగాణ ప్రజల నినాదం. ఆ నినాదంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఉద్యమ నేపథ్యంలో ఎన్నెన్నో ‘హద్దులు దాటిన మాటలు’ వినిపించినా, విభజన తర్వాత.. పెద్దగా ఎలాంటి సమస్యల్లేవు ఇరు రాష్ట్రాల …
-
యంగ్ టైగర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావాల్సిందేననే డిమాండ్ ఇంకోసారి గట్టిగా తెరపైకొస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనకు వెళ్ళడంతో, ఆయన్ని టీడీపీ శ్రేణులు ఎన్టీయార్ విషయమై (Young Tiger …
-
రాజకీయాల్లో పూటకో మాట చెప్పడం మామూలే. అలా చెప్పకపోతే, వాళ్ళనసలు రాజకీయ నాయకులు అనలేం ఈ నయా ట్రెండ్ రాజకీయాల్లో. పొద్దున్న ఓ పార్టీ, మధ్యాహ్నం మరోపార్టీ, సాయంత్రానికి ఇంకో పార్టీ.. రేపు మళ్ళీ కొత్త కుంపటి వెతుక్కోవాల్సిందే (Political Leaders …
-
తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి (YS Rajasekhar Reddy) అండదండలతో రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (YS Jaganmohan Reddy)రాజకీయం (YS Jagan YSRCP) రుచి చూడడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తండ్రి మరణానంతరం రాజకీయంగా ఒంటరి అవడమే కాదు, …
-
పవన్ కళ్యాణ్ (Fearless Janasenani Pawan Kalyan) ఒక్కడే కానీ ఆయన వెనకాల బోలెడంత సైన్యం ఉంది. డబ్బులు ఖర్చు చేస్తే వచ్చే సైన్యం కాదది. ఒక్క పిలుపుతో అక్కడికక్కడ, అప్పటికప్పుడు జన సంద్రాన్ని సృష్టించగల శక్తి ఆయన మాటకుంది. పవన్ …
-
100 సీట్లలో గెలుస్తాం.. అని చెప్పి, 88 సీట్లకే పరిమితమయ్యారని ఎవరైనా అనగలరా.? తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi) అంతటి అద్భుత విజయం సాధించింది. అలాంటిలాంటి విజయం కాదు. ఏడెమిది నెలల పదవీ కాలాన్ని కాదనుకుని, ముందస్తు ఎన్నికలకు …
-
పార్లమెంటు సమావేశాల సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ (Narendra Modi), తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (Telangana Chief Minister Kalvakuntla Chandrasekhar Rao)ని అభినందించారు. అయితే, అభినందించడానికి కారణం.. తెలుగుదేశం పార్టీ – భారతీయ జనతా పార్టీ మధ్య తెగతెంపులు …
-
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jaganmohan Reddy), తనపై విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్ …
-
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ‘సస్పెన్స్’ కొనసాగుతోంది. నిందితుడు శ్రీనివాస్ని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడి బ్యాంక్ అకౌంట్లను పరిశీలించడంతోపాటు, కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో మరికొందర్ని కూడా పోలీసులు ఇప్పటికే విచారించారు. వారి …